Download Now Banner

This browser does not support the video element.

పుట్టవారి పాలెం వద్ద లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతి, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Addanki, Bapatla | Sep 2, 2025
సంతమాగులూరు మండలం పుట్టవారి పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై పట్టాభిరామయ్య సంఘటన స్థలానికి చేరుకొని లారీ డోర్ ను పగలగొట్టాడు. డ్రైవర్ మృతి చెందడంతో అతన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us