Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం మండలంలో భారీ వర్షం కారణంగా, నిలిచిపోయిన రాకపోకలు

Panyam, Nandyal | Sep 11, 2025
పాణ్యం మండలంలోని పలు గ్రామాలలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది.వద్దుగండ్ల-రసూల్ పేట గ్రామాల మధ్య కావేరి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు కాలనీలలోని ఇళ్లలోకి నీరు వస్తుందని స్థానికులు వాపోతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us