జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజ్ వద్ద నిన్న గోదావరి నదిలో నాటు పడవ బోల్తా ఘటనలో గల్లంతైనా గడ్డం వెంకటేష్ (48) అనే మత్స్యకారుడి మృతదేహం లభ్యం.. గోదావరి నదిలో పోలీసులు మత్స్యకారుల సహయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం..