Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: అన్నారం బ్యారేజ్ వద్ద గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 9, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజ్ వద్ద నిన్న గోదావరి నదిలో నాటు పడవ బోల్తా ఘటనలో గల్లంతైనా గడ్డం వెంకటేష్ (48) అనే మత్స్యకారుడి మృతదేహం లభ్యం.. గోదావరి నదిలో పోలీసులు మత్స్యకారుల సహయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యం..
Read More News
T & CPrivacy PolicyContact Us