Download Now Banner

This browser does not support the video element.

ఢిల్లీలో ఉన్న ఆంధ్రభావంలో జిందాల్ నిర్వాసితులు MLC రఘురాజు AP రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ లతో ఆందోళన

Vizianagaram Urban, Vizianagaram | Sep 12, 2025
జిందాల్ నిర్వాసితులు ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవనం వద్ద అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఆందోళన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజు ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ , మరియు విజయనగరం జిల్లా నుంచి వెళ్లిన సుమారు 100 మంది నిర్వాసితులు ఢిల్లీలో మూడో రోజు అయిన లక్ష్మివారం కూడా  నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా MLC రఘురాజు  మాట్లాడుతూ గత 84రోజులుగా సర్వం కోల్పోయిన జిందాల్ బాదితులు "మా భూమి వెనకకు ఇచ్చి ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నినదించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us