Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: CITU కర్నూలు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి :CITU జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు కార్మిక కర్షక నందు పిలుపు

India | Sep 7, 2025
కల్లూరు మండలం కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు కర్నూలు మండలం మూడో మహాసభలు మండల అధ్యక్షులు ఉసేనయ్య అధ్యక్షతన జరిగాయి. మహాసభకు హాజరైన అంజిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు..ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని అన్నారు....
Read More News
T & CPrivacy PolicyContact Us