Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: రైతులు చేస్తున్న నిరాహార దీక్ష సమ్మెకు సంఘీభావం తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

Medchal, Medchal Malkajgiri | Sep 13, 2025
ఘట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆగదని, ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us