Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కొరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Sircilla, Rajanna Sircilla | Sep 9, 2025
మద్య మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొదురుపాక, వరదవెల్లి, నిరోజుపల్లి గ్రామాల నిర్వాసితుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.బోయిన్పల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నిరోజుపల్లి గ్రామాల నిర్వాసితులు ఎవరైతే ఆర్ & ఆర్ పట్టా ధ్రువీకరణ పత్రం పొంది ఉన్నారో వారు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో తేదీ 10 సెప్టెంబర్ 2025 మరియు 11 సెప్టెంబర్ 2025 రెండు రోజులలో గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈ ప్రకటన లో పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us