Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ధైర్యం చెప్పాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్

Machilipatnam South, Krishna | Sep 6, 2025
జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని,ఇంకా యూరియా జిల్లాకు సరఫరా అవుతుందని, జిల్లా వ్యాప్తంగా మెగా అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టి విస్తృతంగా ఇంటింటికి తిరిగి రైతులకు ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం కలెక్టరెట్ లొని కలెక్టర్ ఛాంబరు నందు జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, క్షేత్రాధికారులతో యూరియా సరఫరా, స్థితిగతులపై పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us