Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Vikarabad, Vikarabad | Sep 1, 2025
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు వచ్చాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లకు అర్జీలను సమర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us