Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల మండల కేంద్రంలో పత్తి దిగుమతి పై సుంకము తగ్గింపు జీవోను వెంటనే ఉపసంకరించుకోవాలని రైతు సంఘం నాయకులు తెలిపారు

Singanamala, Anantapur | Sep 1, 2025
సింగనమల మండల కేంద్రంలోని పత్తి దిగుమతి పై సుంకపు తగ్గింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ తెలిపారు .సోమవారం మధ్యాహ్నం 12 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించేవారు మాట్లాడారు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి రైతాంగ సంస్థల పరిష్కరించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us