Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: డీసీఎం వ్యాన్ ని మండపంగా మార్చిన వినాయక భక్తమండలి సభ్యులు

Narsapur, Medak | Aug 31, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి రక్షణగా డీసీఎం వ్యాన్ ను మండపం గా ఏర్పాటు చేసుకొని ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండపానికి వినాయకునికి ఇలాంటి ఇబ్బందులు కలవకూడదు అన్న ఉద్దేశంతో డీసీఎం వ్యాన్ ను వినాయక మండపంగా ఏర్పాటు చేసి పూజలు అందించి పలువురు మన్ననలు పొందుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us