Download Now Banner

This browser does not support the video element.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సత్య కుమార్, సవిత, ఎంపీ పార్థసారథి

Penukonda, Sri Sathyasai | Aug 22, 2025
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో మంత్రులు సత్య కుమార్, సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. గ్రామస్థులు మంత్రులు, ఎంపీకి స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ప్రసాదాలు అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us