Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి రైతులకు ప్రజలకు మంచి వాతావరణం ఏర్పడింది: రాష్ట్ర మంత్రి టిజి భరత్

India | Aug 27, 2025
రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి టీజి భరత్ తెలిపారు. బుధవారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని వినాయక చవితి పురస్కరించుకొని పలు మండపాలను ఆయన పర్యటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలో తొమ్మిది రోజులపాటు వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని మట్టి వినాయకుని పూజిస్తున్నారని తెలిపారు.‌ చంద్రబాబు హయాంలో సుపరిపాలన కొనసాగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us