Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే వస్తువులను విక్రయించాలి: తాడిపత్రిలో కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సానియా తార

India | Sep 29, 2025
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ ని తగ్గించాయని తగ్గించిన ప్రకారమే వస్తువులను విక్రయించాలని దుకాణదారులకు కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సానియా తార ఆదేశించారు. ఆమె మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తో కలిసి సోమవారం తాడిపత్రి లోని పలు షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జీఎస్టీ ని తగ్గించిన ప్రకారం ప్రతి షాపు ముందు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా జీఎస్టీ విధానాన్ని తెలియజేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us