Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: మనోపాడులో రేషన్ డీలర్ల కమిషన్లు విడుదల చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత

Alampur, Jogulamba | Aug 25, 2025
మనోపాడు మండల కేంద్రంలోని రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఐదు నెలలుగా రేషన్ డీలర్ల కమిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని తహసీల్దార్ జోషి కి వినతిపత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us