Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: తెలంగాణ రైతుల కంటే బీహార్ ఎన్నికలే ముఖ్యమా. యూరియా కొరతకు కాంగ్రెస్ బిజెపి బ్లాక్ దండాలే కారణం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 27, 2025
సిర్పూర్ టి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతుల కంటే బీహార్ ఎన్నికలే ముఖ్యమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ బిజెపి బ్లాక్ దండాలే కారణమని అందుకే కేసిఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us