ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ సభలో వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం సంజీవయ్య నగర్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.