Install App
karrissreddy
This browser does not support the video element.
రాజమండ్రి సిటీ: అందరికీ సమాన న్యాయం కల్పించినవే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
India | Sep 6, 2025
సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం కల్పించడమే రాజ్యాంగం ముఖ్య లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి జిల్లా న్యాయ సేవాదీకార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!