Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Kamareddy, Kamareddy | Sep 8, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుండి నేరుగా వినతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వెంటనే వాటిని పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు తెలిపారు. పెండింగ్లో లేకుండా చూడాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us