Download Now Banner

This browser does not support the video element.

నగరంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

Eluru Urban, Eluru | Aug 31, 2025
గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తులతో హతమార్చి న ఘటన ఏలూరు రూరల్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏలూరు రూరల్ మండలం వైయస్సార్ కాలనీకి చెందిన పోడూరి రాజేష్ 42 ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కార్లో వచ్చి అతని బయటకు పిలిచి అతనిపై కత్తులతో దాడి చేశారు అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఆదివారం సాయంత్రం 5:00 ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us