పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది ప్రజల ప్రాణ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించడంతో జిల్లా ఎస్పీనీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.