శివపురం గ్రామం వద్ద ఆలయ పెద్దమ్మ గుడి వద్ద ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించిన సీఐ కల్లుట్లయ్య. సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో ఉండి లెక్కింపు వాయిదా పడింది. అధికారులకు గ్రామ ప్రజలకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛన సంఘటన చేరకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.