Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో రికవరీ అయిన డబ్బులు సొమ్ము. పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో లెక్కింపు

Singanamala, Anantapur | Sep 5, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం ఉదయం 7:30 సమయంలో నెల రోజుల కిందట ఉండి చోరీ చేశారు .ఈ నేపథంలో భాగంగా వారి తప్పును వారు తెలుసుకొని సొమ్మును దేవాలయానికి రికవరీ చేశారు. గ్రామ పెద్దలు పోలీసుల సమక్షంలో లెక్కింపును నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us