Download Now Banner

This browser does not support the video element.

పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న నూతన కలెక్టర్ శ్యాం ప్రసాద్

Puttaparthi, Sri Sathyasai | Sep 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన శ్యాంప్రసాద్ శనివారం మధ్యాహ్నం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో పాటు ఇన్ఛార్జ్ డీఆర్ఓ రామసుబ్బయ్య, ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతి భవన్లో విశ్రాంతి తీసుకొని, సాయంత్రం సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us