Download Now Banner

This browser does not support the video element.

గుత్తి వారి పల్లి లో కలరా వ్యాధితో అస్వస్థకు గురైన వారికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పరామర్శ

Srikalahasti, Tirupati | Sep 3, 2025
అస్వస్థతకు గురైన వారికి ఎమ్మెల్సీ పరామర్శ తిరుపతి: రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో కలరా వ్యాప్తి చెందడంతో దాదాపు 60 మంది అస్వస్థతకు గురై బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కాలుష్యం కారణంగానే వ్యాధి సోకిందని, ఇది అధికారుల నిర్లక్ష్యమేనని పేర్కొంటూ మరిగించిన నీటినే తాగాలని ప్రజలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us