Download Now Banner

This browser does not support the video element.

ఎరువుల కొరతతో రైతుల పరిస్థితి అగమ్య గోచారం: ఎమ్మెల్సీ ఇషాక్ బాషా

Nandyal Urban, Nandyal | Sep 5, 2025
రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఈ విషయంపై నంద్యాలలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే.. నేడు కూటమి రైతులకు సకాలంలో ఎరువులను, సాగునీటిని అందించలేక రైతన్నలను నష్టాలు, కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us