Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: మిర్జాపల్లి గ్రామంలో గ్రామదేవతల ముందర పిల్లులను బలి ఇచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు

Armur, Nizamabad | Aug 31, 2025
ఆలూరు మండలంలోని మిద్దపల్లి గ్రామంలో గ్రామ దేవతల ముందర పిల్లలను బలి ఇచ్చిన సంఘటన కలకలం రేపింది గ్రామంలోని గ్రామదేవతల ముందర గణేష్ మండపం ముందర పిల్లలను ఆదివారం ఉదయం పిల్లలను బలి ఇచ్చి రక్తాన్ని గ్రామ దేవతలపై గణేష్ విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తులు చల్లినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం సాయంత్రం 4:45 తెలిపారు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us