Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: ఏసీఏ కార్యాలయంలో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ వివరాలు వెల్లడించిన ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు

India | Sep 7, 2025
ఏసీఏ కార్యాలయంలో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ వివరాలను ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏ.సి.ఏ సెక్రటరీ శానా సతీష్ బాబు మాట్లాడుతూ ఉమెన్స్ వరల్డ్ కప్ విశాఖలో జరగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ మ్యాచ్ లు అక్టోబర్ 5 నుంచి జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆదివారం ట్రోపిని ప్రదర్శించడం జరిగింది అన్నారు. ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు ఆడనున్నాయి అన్నారు. విశాఖ ప్రజలు అందరు కూడా ఈ మ్యాచ్ లను ఆదరించాలన్నారు. ఇటీవల మంత్రి లోకేష్ మహిళా జట్టు సభ్యులను కలిశారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us