Download Now Banner

This browser does not support the video element.

మంథని: సుందిళ్ల ప్రాజెక్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను పట్టుకున్న పోలీసులు

Manthani, Peddapalle | Aug 23, 2025
మంథని మండలం సిరిపురం శివారులోని సుందిళ్ల ప్రాజెక్టు వద్ద యూనియన్ అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరుపై ఆటోలో ఉన్న బస్తాలను పోలీసులు పట్టుకున్నారు మంథని గోదాంకు తరలించారు. అతని పేరు మహేందర్ మంచిర్యాల వ్యక్తిగా మంథని నుండి తీసుకు వెళుతున్నట్లుగా తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us