Download Now Banner

This browser does not support the video element.

నగరంలోని ఆదర్శ నగర్‌లో ఆటో డ్రైవర్ ఇంటి మెయిన్ డోర్‌ను పగలగొట్టి 8 తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అనంతపురం నగరంలోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ బాబు మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. రామగిరి గ్రామానికి తాను బ్రతకడం కోసం వెళితే దొంగలు బీభత్సం సృష్టించి ఎనిమిది తులాల బంగారు 40 వేల నగదును ఎత్తుకెళ్లారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తమను ఆదుకోవాలని కోరాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us