Download Now Banner

This browser does not support the video element.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ వారికి దూరం చేస్తోంది : సిపిఎం జిల్లా కార్యదర్శి

India | Aug 25, 2025
తిరుపతి జిల్లాలో వేలాదిమంది వికలాంగులకు వారి పెన్షన్ను కుంటి సాకు చూపి రద్దు చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వంద భాష నాగరాజు అన్నారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు వికలాంగులతో కలిసి ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది వికలాంగులకు పెన్షన్ జీవనాధారం అని అలాంటి పెన్షన్ వారికి దూరం చేసి వారికి ఇబ్బందులను గురిచేయడం సబబు కాదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us