Download Now Banner

This browser does not support the video element.

వినాయక చవితి అనుమతులకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు,అవాంఛనీయ సంఘటనలు జరకుండా చూసుకోవాలి: పల్నాడు ఎస్పి

Narasaraopet, Palnadu | Aug 25, 2025
పల్నాడు జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కొరకు ఆన్లైన్లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.పరిమితికి మించి సౌండ్ పెట్టవద్దన్నారు.నిమజ్జన సూచనలు కచ్చితంగా అమలు చేయాలని,ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని,పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us