Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: మడగూడెం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన 102 వాహనం వ్యక్తి మృతి

Mahabubabad, Mahabubabad | Aug 31, 2025
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం మూల మలుపు వద్ద 102 వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు మృతుడిది గంగారం మండల కేంద్రం జజ్జరి వారి గుంపు జజ్జర్ గణేష్ గా గుర్తించారు,ఘటణ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us