Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: కెసిఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Himayatnagar, Hyderabad | Sep 8, 2025
ఎర్రగడ్డలో బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us