Download Now Banner

This browser does not support the video element.

తిరుపతి రూరల్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య అధికారులు స్పందించాలని స్థానికుల వేడుకోలు

Chandragiri, Tirupati | Sep 10, 2025
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీ ఉప్పరపల్లి గ్రామంలో మురికి కాలువ పొంగి నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది దీనివల్ల ప్రతిరోజు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ ప్రజలు వాహనదారులు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us