Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ NSUI శ్రేణులు

Ramagundam, Peddapalle | Sep 2, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రధాన చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకులు శ్రేణులు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఉదయ్ రాజ్ మాట్లాడారు. ఎవరు తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయాలకతీతంగా ప్రతి వ్యక్తి అభిమానించే ప్రజానాయకుడు వైయస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us