సెప్టెంబర్ 5వ తేదీన గణేష్ ఉత్సవ నిమజ్జనం కార్యక్రమం పట్టణంలో పెద్ద ఎత్తున జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవతో ఆర్ అండ్ బి అధికారుల సూచనల మేరకు రోడ్డు మరమ్మతులను ప్రారంభించారు ఈ మేరకు ఆదివారం పనులను ప్రారంభించారు ఈ మేరకు మరమ్మత్ పనులు త్వరలో పూర్తి చేసి 5వ తేదీన నిమజ్జనానికి సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు