Download Now Banner

This browser does not support the video element.

తిరుపతి హతిరాంజి మఠం కూల్చివేత పై వివాదం చెలరేగుతోంది

India | Aug 23, 2025
తిరుపతి హతిరాంజీ మఠం కూల్చివేత పై వివాదం చెలరేగుతుంది భవనం శిథిలావస్థలో ఉందని నివాసయోగ్యం కాదని ఐఐటి నిపుణులు నివేదిక ఇవ్వగా కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం మఠాన్ని పరిశీలించనున్నారు మతాన్ని కూల్చోద్దని వారసత్వ కట్టడం గా కొనసాగించాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు కూల్చివేత బంజారాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అధికారులు దీనిని పునరాలోచించాలని సూచించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us