Download Now Banner

This browser does not support the video element.

తోటపల్లి కాలువ సాగునీటి సమస్య పరిష్కరించిన జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు

Vizianagaram Urban, Vizianagaram | Aug 21, 2025
తోటపల్లి బ్రాంచి కాలువ పిరిడి నుండి నందబలగ 12 గ్రామాల భూములకు సాగునీరు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు తెలిపారు. ఆగష్టు 1వ తేదీన సమస్యను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us