Download Now Banner

This browser does not support the video element.

మెదక్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని 58 మంది ఉపాధ్యాయుల ఉత్తమ ఉపాధ్యాయులుగా శనివారం ఉదయం 11గంటలకు సన్మానం DEO రాధాకిషన్

Medak, Medak | Sep 4, 2025
సెప్టెంబర్ ఐదు పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా 58 మందిని ఎంపిక చేసి వారిని శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రొఫెసర్ రాధా కిషన్ గురువారం మధ్యాహ్నం ఒంటిగంట విలేకరులకు తెలిపారు బాధ్యత పెరిగిందని తెలిపారు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులంతా పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us