Download Now Banner

This browser does not support the video element.

ఇచ్ఛాపురం: ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్

Ichchapuram, Srikakulam | Mar 30, 2024
సోంపేట పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలాం అశోక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us