రంపచోడవరం మండలం సిరివెందలపాడు రిజర్వాయర్ వద్ద గుర్తుతెలియని మృతదేహం సోమవారం కొట్టుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి రంపచోడవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిదనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.