Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులతో త్రాగునీటి సమస్యలు...ప్రజలు ఇబ్బందులు

Alampur, Jogulamba | Jun 3, 2025
భరత్ మాల రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా మిషన్ భగీరథ నీటిని నిలిపివేయడంతో రాజోలి మండల కేంద్రంలోని పట్టణవాసులకు నీటి ఇబ్బందులు ఎదురయ్యాయి.ఓ గుంతలోని నీటిని తెచ్చుకుని త్రాగుతున్నామని త్వరగా పనులను పూర్తి చేసి త్రాగునిటిని విడుదల చేయాలని పట్టణావాసులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us