Download Now Banner

This browser does not support the video element.

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, లోతట్టు ప్రాంతాలు మునక, 15 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్‌కి విడుదల

Pedakurapadu, Palnadu | Aug 21, 2025
నాగార్జునసాగర్ నుండి పులిచింతలకు భారీగా వర్ధవస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు మునగకు గురయ్యాయి. ప్రస్తుతం 15 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్ కి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద నీరు తాకిడికి పెదకూరపాడు అమరావతి పలు ప్రాంతాలలో లోతటి ప్రాంతాలు ముంపులకు గురి కావడంతో అధికారులు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us