Install App
jalandhar2415
This browser does not support the video element.
లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం.. నంద్యాల జిల్లా మూడవ అదనపు జడ్జి అమ్మన్న రాజా
Nandyal Urban, Nandyal | Sep 13, 2025
లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకుసత్వర న్యాయం జరుగుతుందని నంద్యాల జిల్లా మూడవ అదనపు జడ్జి అమ్మనరాజ శనివారం మీడియా తెలిపారు. శనివారం కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద మొత్తంలో కేసులను పరిష్కరించామని తెలుపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!