Download Now Banner

This browser does not support the video element.

నాగలాపురం చల్లతమ్మ ఆలయం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

India | Aug 28, 2025
నాగలాపురంలో దగ్గర ఒకరి మృతి నాగలాపురం గ్రామానికి చెందిన డి.వేలు (40) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పిచ్చాటూరులోని ఓ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్న ఆయన పని ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరాడు. నాగలాపురం బైపాస్ సమీపంలోనే చెల్లాతమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని సంఘటనా స్థలంలో మృతిచెందాడు. ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us