Download Now Banner

This browser does not support the video element.

తేటగుంట డ్రోన్ లతో పంటల పర్యవేక్షణ అద్భుతం రైతులను అభినందించిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

Tuni, Kakinada | Aug 22, 2025
టెక్నాలజీ తో కూడిన పరికరాలతో పంటలు పండించడం ద్వారా రైతులు లబ్ధి పొందుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు..తుని మండలం తేటగుంట గ్రామంలో కోటనందూరు గ్రామానికి చెందిన గాడి ప్రసాద్ అనే రైతుకు ఎనిమిది లక్షల సబ్సిడీతో కూడిన డ్రోన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందజేసింది..ఈ డ్రోన్ ను మాజీ మంత్రి యనమల ప్రారంభించారు.. పంటల పట్ల రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us