Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం నుండి విశాఖపట్నంలో రోడ్డులో ఎత్తు బ్రిడ్జి సమీపంలో గాయాలతో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి

Vizianagaram Urban, Vizianagaram | Sep 11, 2025
విజయనగరం నుండి విశాఖపట్నం రోడ్డు ఎత్తుబ్రిడ్జి సమీపంలో రహదారి ప్రక్కన పడివున్నా గుర్తు తెలియని వ్యక్తి ని గురువారం 6.30am 108 ద్వారా ప్రభుత్వం ఆసుపత్రి వైద్యం కోసం ఆసుపత్రి కి చేర్పించిన ఏంజెల్ NGO అధ్యక్షులు. M. S శ్రీనివాసరావు. గాయపడిన వ్యక్తి 35 సంవత్సరాలు ఉండవచ్చు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us