Download Now Banner

This browser does not support the video element.

పెదపూడి మండలంలోని పలు ప్రాంతాల్లో తెగుళ్ల బారిన పంట పొలాలు, పట్టించుకోని అధికారులు

India | Aug 24, 2025
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పెదపూడి మండలం తో సహా కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాలలో పంట పొలాలకు తెగుళ్లు బెడద అధికమైందని రైతన్న వాపోతున్నారు. తరచూ వర్షాలు పడటం వాతావరణ మబ్బుగా ఉండడంతో వరి పంటకు తెగులు అతిశంగా వస్తున్నాయన్నారు. పొలాల్లో తెగుళ్లు నివారణకు ప్రభుత్వం రాయితీపై మందులను అందించాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us