Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: గంట్యాడ మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి రుణాల లక్ష్యం రూ.20 కోట్లు: గంట్యాడలో వెలుగు ఏపీఎం సులోచన దేవి

Gajapathinagaram, Vizianagaram | Aug 27, 2025
గంట్యాడ మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాది 20 కోట్ల రూపాయలు శ్రీనిధి రుణాలు మంజూరు చేయాలనేది లక్ష్యమని, బుధవారం మధ్యాహ్నం గంట్యాడలో వెలుగు ఎపిఎం కే సులోచన దేవి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వారి పిల్లల చదువులు వ్యవసాయం తదితర అవసరాల కోసం లక్ష రూపాయల వరకు శ్రీనిధి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. శ్రీనిధి రుణాల రికవరీ శత శాతంగా ఉందని ఈ సందర్భంగా వెలుగు ఏపిఎం సులోచన దేవి పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us